రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ జగన్ ఉభయగోదావరి జిల్లా పర్యటన వాయిదా
14 Jun 2016 2:06 PM
హైదరాబాద్) ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా పడింది. ఈనెల 15న పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన కుక్కునూరు,వేలేరు పాడు మండలాల్లో ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకోవడానికి జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అలాగే 16న తూర్పు గోదావరి జిల్లాలో ఆయన పర్యటించాల్సి ఉంది అయితే అనివార్య కారణాల వల్ల జగన్ పర్యటన రద్దయ్యిందని, ఆయా ప్రాంతాలలో తిరిగి ఎప్పుడు పర్యటించేది త్వరలో ప్రకటిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.