టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన
పవార్ తో వైఎస్ జగన్ బృందం
26 Apr 2016 11:45 AM
ఢిల్లీః అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న చంద్రబాబు అప్రజాస్వామిక రాజకీయాలకు నిరసనగా ఢిల్లీలో వైఎస్సార్సీపీ సేవ్ డెమోక్రసీ పేరుతో పోరాటం కొనసాగిస్తోంది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బృందం ఇవాళ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత, మాజీ మంత్రి శరద్ పవార్ ను కలుసుకుంది.
ఢిల్లీలో శరద్ పవార్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలకు పచ్చకండువా కప్పి పార్టీలోకి తీసుకుంటున్న పరిస్థితులను వైఎస్ జగన్ పవార్ కు వివరించారు. చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పేరుతో ముఖ్యమంత్రి అవినీతిపై ముద్రించిన పుస్తకం కాపీని వైఎస్ జగన్ శరద్ పవార్ కు అందించారు.