రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైఎస్ జగన్ ను కలిసిన ఉక్కు కర్మాగారం సాధన సమితి నేతలు
24 Mar 2016 8:11 PM
హైదరాబాద్ : వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపన కోసం జరుగుతున్న
పోరాటానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సంఘీభావం
ప్రకటించారు. ఇందుకోసం క్రషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో
రూపొందించిన పునర్విభజన చట్టంలో ఈ కర్మాగారం స్థాపన విషయాన్ని పొందు పరిచారు.
రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి దాకా ఆ ఊసే లేదు. దీని మీద ఒత్తిడి తీసుకొని
రావాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... ఈ విషయాన్ని గాలికి వదిలేశారు.
ఉక్కు కర్మాగారం కోసం
పోరాడుతున్న స్టీల్ ప్లాంట్ సాధన సమితి (ఎస్పిఎస్ఎస్) నేతలు వైఎస్
జగన్ ని కలిశారు. వెనుకబడిన ప్రాంతమైన
రాయలసీమలో ఈ కర్మాగారం స్థాపించాల్సిన అవశ్యకత గురించి ఆయనకు వివరించారు. ఈ మేరకు
వైఎస్ జగన్కు సమితి నేతలు ఓ వినతిపత్రం సమర్పించారు. ఈ పోరాటానికి ఆయన
మద్దతు ప్రకటించారు.
To read this article in English: http://goo.gl/jB7ASz