రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మీ న్యాయపోరాటానికి అండగా ఉంటాః వైయస్ జగన్
06 Jul 2016 11:42 AM
వైయస్సార్ కడప : అగ్రిగోల్డ్ బాధితుల న్యాయపోరాటానికి అండగా ఉంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. పులివెందులలో అగ్రిగోల్డ్ బాధితులు కొద్దిసేపటి క్రితం వైయస్ జగన్ తో సమావేశమయ్యారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను వెంటనే విక్రయించి తమకు చెల్లించేలా టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు వైయస్ జగన్ ను విజ్ఞప్తి చేశారు. ఈనేపథ్యంలో వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు.