వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రైతుల ఆందోళనలకు వైఎస్ జగన్ మద్దతు
29 Mar 2016 11:57 AM
హైదరాబాద్ః పంటల బీమా కోసం వైఎస్సార్ జిల్లా రైతులు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ లో ఇన్సూరెన్స్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మద్దతు పలికారు. 2012-13 పంటల బీమా మంజూరు చేయకపోవడంపై నిరసన తెలిపారు. 55 వేల మంది పై చిలుకు ప్రీమియం చెల్లిస్తే కేవలం 29 వేల మందికి మాత్రమే ఇన్సూరెన్స్ సొమ్ము చెల్లింపులు చేసి, మిగిలిన వారికి ఎగ్గొట్టడం అన్యాయమని వైఎస్ జగన్ మండిపడ్డారు.