కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
గుంటూరుకు బయలు దేరిన వైయస్ జగన్
27 May 2016 8:33 AM
హైదరాబాద్) ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లాకు బయలు దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు జిల్లాకు చేరుకొంటారు.అక్కడ ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చేరుకొంటారు. ఇటీవల మట్టి పెళ్లలు విరిగిపడి సజీవ సమాధి అయిన కూలీల కుటుంబాల్ని ఆయన పరామర్శిస్తారు. ఏడు కుటుంబాల సభ్యులతో మాట్లాడతారు. అనంతరం గుంటూరు నగరానికి చేరుకొని అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను పలకరిస్తారు.
వైయస్ జగన్ రూట్ మ్యాప్ ను తుది విడత ప్రోగ్రామ్స్ కోర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ అధ్యక్షులు మర్రి రాజశేఖర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొంటారని ఈ సందర్భంగా రాజశేఖర్ వెల్లడించారు.