మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బందర్ లో వైఎస్ జగన్ ధర్నా
25 Aug 2015 11:02 AM
మచిలీపట్నం: ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచే వైఎస్ జగన్ బందర్ లో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కృష్ణా జిల్లా కొత్త మాజేరు లో విష జ్వరాల బారిన పడి 20 మంది దాకా చనిపోయారు. ఈ సంగతి తెలుసుకొని బాధ్యత గల ప్రతిపక్ష నేత గా వైఎస్ జగన్ అక్కడ పర్యటించారు. గ్రామంలో వైద్య సౌకర్యాలు లేకపోవటంపై మండిపడ్డారు. గ్రామస్తులకు వైద్య సాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతున్నా, పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది. ఈ వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ ఈ కార్యక్రమం చేపట్టారు.