మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
జిల్లా నేతలతో మాట్లాడిన వైయస్ జగన్
22 Sep 2016 6:22 PM
ప్రకాశం జిల్లా వైయస్సార్సీపీ నేతలకు అధ్యక్షులు వైయస్ జగన్ ఫోన్ చేశారు. వరద పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. కాగా ఏపీలో కొద్ది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.