కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు: వైఎస్ జగన్
17 Mar 2015 5:58 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార టీడీపీ వ్యవహరించిన వైఖరిని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. మంగళవారం వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు వినే ఓపిక, తీరిక అధికార టీడీపీకి లేదని విమర్శించారు.