ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు: వైఎస్ జగన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార టీడీపీ వ్యవహరించిన వైఖరిని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. మంగళవారం వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  ప్రజా సమస్యలు వినే ఓపిక, తీరిక అధికార టీడీపీకి లేదని విమర్శించారు.

తాజా వీడియోలు

Back to Top