కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
తెలుగు ప్రజలందరికీ లోకమాత దీవెనలు ఇవ్వాలి
21 Sep 2017 6:13 PM
హైదరాబాద్ః శరన్నవరాత్రుల సందర్భంగా వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగకు ముందు, భక్తి శ్రద్ధలతో లోకమాతను కొలిచే పర్వదినాలు ఈ శరన్నవరాత్రులను వైయస్ జగన్ అన్నారు. లోకంలోని ప్రజలందరినీ రక్షించే దుర్గామాత....అష్టశ్వైర్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని అభిలషించారు. తెలుగు రాష్ట్రాల్లో విజయదశమి సందడి నెలకొంది.