తెలుగు ప్రజలందరికీ లోకమాత దీవెనలు ఇవ్వాలి

హైదరాబాద్ః శరన్నవరాత్రుల సందర్భంగా వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగకు ముందు, భక్తి శ్రద్ధలతో లోకమాతను కొలిచే పర్వదినాలు ఈ శరన్నవరాత్రులను వైయస్ జగన్ అన్నారు. లోకంలోని ప్రజలందరినీ రక్షించే దుర్గామాత....అష్టశ్వైర్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని అభిలషించారు. తెలుగు రాష్ట్రాల్లో విజయదశమి సందడి నెలకొంది. 

తాజా వీడియోలు

Back to Top