మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పులివెందులలో పర్యటించిన వైయస్ జగన్
06 Jul 2016 6:45 PM
పులివెందుల) ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా క్యాంపు కార్యాలయంలో స్థానికులకు అందుబాటులో ఉన్నారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం సింహాద్రిపురం మండలం చెర్లోపల్లి లో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. తర్వాత తొండూరు వెళ్లి రైతులతో కలిసి అక్కడ వేరుశనగ పొలాల్ని పరిశీలించారు. నాణ్యమైన విత్తనాలు అందించాలని కలెక్టర్ కు సూచించారు. తర్వాత తొండూరు మండలం మల్లేల లో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.