రెండో రోజు కొనసాగుతున్న జననేత పర్యటన

గుంటూరు జిల్లాలో రెండో రోజు వైయస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. ఈసందర్భంగా పిడుగురాళ్ల అంజిరెడ్డి ఆస్పత్రి  సెంటర్ లో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాసేపట్లో అనుపాలెం చేరుకోనున్నారు. అక్కడ భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను వైయస్ జగన్ పరిశీలిస్తారు.

Back to Top