వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రెండో రోజు కొనసాగుతున్న జననేత పర్యటన
27 Sep 2016 11:29 AM
గుంటూరు జిల్లాలో రెండో రోజు వైయస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. ఈసందర్భంగా పిడుగురాళ్ల అంజిరెడ్డి ఆస్పత్రి సెంటర్ లో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాసేపట్లో అనుపాలెం చేరుకోనున్నారు. అక్కడ భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను వైయస్ జగన్ పరిశీలిస్తారు.