ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావుగోదావరిలో జనజాతరఅట్టహాసంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్రాజోలులో జనసేనకు భారీ షాక్భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్
రైతు మహాధర్నాలో పాల్గొన్న వైయస్ జగన్
26 Dec 2016 11:25 AM
వైయస్ఆర్ జిల్లాః
పులివెందుల తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు మహాధర్నా ప్రారంభమైంది. వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఈ ధర్నాలో పాల్గొన్నారు. పులివెందుల ప్రాంతానికి నీరివ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. జిల్లాలో కరువు తాండవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. టీడీపీ నేతలు మాటలతో కాలం గడుపుతున్నారని ఫైర్ అయ్యారు.