మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
కదిరి నుంచి ప్రారంభమైన రైతు భరోసా యాత్ర
04 Jun 2016 11:45 AM
అనంతపురంః ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి, వారికి భరోసా కల్పించేందుకు...అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ చేపట్టిన ఐదోవిడత రైతు భరోసా యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. ఇవాళ ఉదయం కదిరి నుంచి జననేత యాత్ర ప్రారంభమైంది.
అక్కడి నుంచి ఆయన గాండ్లపెంటకు చేరుకోగా... పార్టీశ్రేణులు, ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైయస్ జగన్ వారికి అభివాదం చేస్తూ ఎన్పీ కుంట దిశగా సాగారు. ఎన్పీ కుంట మండలంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి పరిహారం లభించని బాధిత రైతులతో వైయస్ జగన్ సమావేశం కానున్నారు.