మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
మూలసత్రానికి చేరిన జననేత రోడ్ షో
15 Aug 2017 3:34 PM
నంద్యాలః ఉప ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం దూసుకుపోతుంది. వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ ఏడో రోజు రోడ్ షో నంద్యాల టౌన్ మూలసత్రానికి చేరుకుంది. జననేతకు ప్రజలంతా అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. జననేతతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు చిన్నా, పెద్దా అంటే పోటీ పడుతున్నారు. వైయస్ జగన్తో కరచాలనం చేసేందుకు ప్రజలంతా ఎగబడుతున్నారు. అభిమాన నేతకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. వైయస్ జగన్ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ, అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.