గాంధీనగర్ చౌరస్తాలో వైయస్ జగన్ రోడ్ షో

నంద్యాలః ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వైయస్ జగన్ నంద్యాలలో ఏడవ రోజు పర్యటిస్తున్నారు. వైయస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. కాసేపటి క్రితమే వైయస్ జగన్ నంద్యాల పట్టణంలోని గాంధీనగర్ చౌరస్తా చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీశ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

Back to Top