రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చెన్నయ్ వాసులకు అన్ని రకాలుగా సహాయక చర్యలు
03 Dec 2015 6:11 PM
వరద లతో ఇక్కట్లు
ఎదుర్కొంటున్న చెన్నయ్ వాసులకు ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్
సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్
చేశారు.
వరదల్ని ఎదుర్కోవటంలో
చెన్నయ్ ప్రజలు చూపుతున్న నిబ్బరం ఎంతో ఉత్ర్రష్టమైనది. సంక్లిష్ట సమయంలో ఉన్న మీ
అందరికీ మా అండదండలు అందిస్తున్నాం. ప్రజల్ని ఆదుకొనేందుకు అన్ని రకాలుగా
సహకరించాలని, సహాయక చర్యల్లో చురుగ్గా నిమగ్నం కావాలని తోటివారందరినీ కోరుతున్నా.
ముఖ్యంగా ప్రభుత్వం తరపున చురుగ్గా సహాయక చర్యలు జరగాలని ఆశిస్తున్నా.
ఈ మేరకు వైఎస్ జగన్ తన
సందేశాన్ని అందించారు.
I request our brethren and the Govt to extend the best possible relief measures and support to the affected. 2/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 3, 2015