రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
విద్యార్థుల జై జగన్ నినాదాలతో హోరెత్తిన యువభేరి వేదిక
22 Sep 2016 12:16 PM
ఏలూరుః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఏలూరు యువభేరి ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా విద్యార్థులు వైయస్ జగన్ కు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు-జైజగన్ నినాదాలతో శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో హోరెత్తింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఆవశ్యకతపై వైయస్ జగన్ విద్యార్థులు, యువతకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి చేసిన మోసాన్ని వివరించనున్నారు.