వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
దీక్షాస్థలికి చేరుకున్న జననేత
16 May 2016 11:59 AM
కర్నూలుః ప్రజానాయకుడు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ కర్నూలు చేరుకున్నారు. ఈసందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అశేష జనవాహిని మధ్య వైయస్ జగన్ దీక్షా స్థలికి చేరుకున్నారు. జననేత రాక నేపథ్యంలో దీక్షా ప్రాంగణం జై జగన్ నినాదాలతో మారుమోగింది. జనం కోసం జలం కోసం జననేత చేస్తున్న పోరాటానికి మద్దతుగా రాష్ట్ర ప్రజానీకమంతా కర్నూలుకు కదం తొక్కుతోంది.