ధర్మవరంలో జననేతకు ఘనస్వాగతం

అనంతపురంః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ ధర్మవరం చేరుకున్నారు. చేనేతల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ధర్మవరం వచ్చిన వైయస్ జగన్ కు ఘనస్వాగతం లభించింది. చేనేతల సమస్యలపై నెలరోజులకు పైగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నేతన్నలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం మెడలు వంచనున్నారు .

Back to Top