చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పశ్చిమలో ఉప్పొంగిన జనకెరటాలు
29 Jan 2017 5:54 PM
పశ్చిమగోదావరిః వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ కు ద్వారకతిరుమలలో ఘన స్వాగతం లభించింది. పోటెత్తిన జనం ప్రవాహం మధ్య వైయస్ జగన్ సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. జై జగన్ జన నినాదాలతో వేదిక హోరెత్తింది. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు బహిరంగసభకు భారీగా తరలివచ్చారు. జన ప్రవాహంతో పశ్చిమగోదావరి జిల్లా సముద్రాన్ని తలపించింది.
కాసేపట్లో వైయస్ జగన్ సమక్షంలో కోటగిరి విద్యాదర్ రావు తనయుడు కోటగిరి శ్రీధర్, టీడీపీ మాజీ నేత బలరాం సహా పలువురు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరనున్నారు.