మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
బుద్దాలపాలెం గ్రామం చేరుకున్న వైయస్ జగన్
01 Dec 2016 12:53 PM
కృష్ణాః ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ బుద్దాలపాలెం గ్రామం చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాసేపట్లో అక్కడ బాధిత రైతులకు వైయస్ జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. గత కొంత కాలంగా బందర్ పోర్టు అనుబంధ పరిశ్రమల భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారు. ప్రభుత్వం బలవంతంగా రైతుల భూములు లాక్కొంటూ నిరంకుశ పాలన సాగిస్తోంది. ఈనేపథ్యంలో బాధిత రైతులకు అండగా వైయస్ జగన్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.