కాసేపట్లో ప్రొద్దుటూరుకు పాదయాత్ర

పొట్లదుర్తి: ప్రజా సంకల్పయాత్రకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. 5వ రోజు జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని మైలవరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర కాసేపట్లో ప్రొద్దుటూరుకు చేరుకోనుంది. అభిమాన నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసుకుని వారి సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 
Back to Top