మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
తాడేపల్లిగూడెంలోకి ప్రవేశించిన ప్రజా సంకల్ప యాత్ర
19 May 2018 6:30 PM
ప.గో. జిల్లా: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జననేతకు నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ ఉదయం ప్రకాశరావుపాలెంలో నిర్వహించిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్ జగన్ పాల్గొని వారి సమస్యలు తెలుసుకున్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే గిరిజనులకు పెద్ద పీట వేస్తామని,దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.