మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్
పెద్దన్నపాడు చేరుకున్న వైయస్ జగన్
09 Nov 2017 10:52 AM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి నాలుగో రోజు ప్రజాసంకల్పయాత్రను వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఉరుటూరు శివారు నుంచి ప్రారంభించారు. గురువారం ఉదయం 8.40 గంటలకు ఆయన నాలుగో రోజు యాత్ర మొదలు పెట్టారు. సర్వరాజపేట మీదుగా పెద్దన్నపాడు వైయస్ జగన్ చేరుకున్నారు. జననేతకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పలువురు తమకు పింఛన్లు రాలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ అందలేదని వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడి నుంచి వైకోడూరుకు వైయస్ జగన్ వెళ్లి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తారు.