మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కోన గ్రామంలో వైయస్ జగన్
01 Dec 2016 4:03 PM
కృష్ణాః తమ కష్టాలు వినేందుకు జిల్లాకు వచ్చిన జననేతకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న రాజన్న కొడుకు వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ కు ప్రతీ ఒక్కరూ జేజేలు పలుకుతున్నారు. ;చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయడం లేదు. మా పంట భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ప్రజలు వైయస్ జగన్ కు తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. అధైర్యపడొద్దని వైయస్ జగన్ వారికి భరోసా కల్పిస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే బాబు సర్కార్ బంగాళాఖాతంలో కలుస్తుందని హెచ్చరించారు. వచ్చేది మన ప్రభుత్వం, మళ్లీ రాజన్న పాలన వస్తుందని చెప్పారు. అడుగడుగునా వైయస్ జగన్ కు జిల్లా ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు.