గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
ఏడవకు తల్లీ నేనున్నా..
01 Sep 2018 1:18 PM
విశాఖపట్నం: ఏడవకు తల్లీ నేనున్నా.. ఎంత పెద్ద చదువులైనా చదివిస్తా అని ఓ విద్యార్థిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్ ఓదర్చారు. 251వ రోజు ప్రజా సంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుంటున్న వైయస్ జగన్మోహన్రెడ్డిని ఓ విద్యార్థిని కలిసింది. అన్నా చదువుకోవాలని ఉందన్నా అంటూ కన్నీరు పెట్టింది. ఆ విద్యార్థిని అక్కున చేర్చుకొని ఏడవకు తల్లీ నేనున్నా.. ఎంత పెద్ద చదవులైనా చదివిస్తా అంటూ కన్నీరు తుడిచి ధైర్యం చెప్పారు. మనసులో పెద్ద చదువులు చదవాలనే ఆశ.. ఆ ఆశకు పేదరికం అడ్డు. ప్రభుత్వం స్కాలర్షిపులు, ఫీజు రీయింబర్స్మెంట్ల ద్వారా నైనా చేయూతనందిస్తుందనుకుంటే అవి అందనంత దూరంలో ఉన్నాయి. దీంతో చదువు కోవాలని కోరిక.. ఆ విద్యార్థిని వైయస్ జగన్ను కలిసేలా చేసింది.