ఉచితంగా కరెంటు ఇస్తాం: వైయస్‌ జగన్‌

పేదలకు 200 యూనిట్ల వరకు ఇబ్బందులు లేకుండా కరెంటు ఉచితంగా ఇస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన మహిళా సదస్సులో వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..మీరు సెల్‌ ఫోన్‌ వాడినా, టీవీ చూసినా, ఫ్యాన్‌ వేసుకున్నా మీ కరెంటు 150 యూనిట్లు ఖర్చు అవుతుందని, కానీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తానని జననేత హామీ ఇచ్చారు. 
 
Back to Top