పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
ఉచితంగా కరెంటు ఇస్తాం: వైయస్ జగన్
20 Nov 2017 1:24 PM
పేదలకు 200 యూనిట్ల వరకు ఇబ్బందులు లేకుండా కరెంటు ఉచితంగా ఇస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన మహిళా సదస్సులో వైయస్ జగన్ మాట్లాడుతూ..మీరు సెల్ ఫోన్ వాడినా, టీవీ చూసినా, ఫ్యాన్ వేసుకున్నా మీ కరెంటు 150 యూనిట్లు ఖర్చు అవుతుందని, కానీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తానని జననేత హామీ ఇచ్చారు.