పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
మహనీయునికి అంజలి
15 Oct 2015 12:15 PM
మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా మహనీయునికి వైఎస్సార్సీపీ అంజలి ఘటిస్తోంది. ఆయన చిరస్మరణీయుడు అంటూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా ఎదిగి శాస్త్రవేత్తగా ప్రపంచ ఖ్యాతిని పొంది వివాద రహితుడైన రాష్ట్రపతిగా ఖ్యాతి నొందిన మహనీయుడు ఆయన. అందుకే ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం. ఈ తరం యువత, విద్యార్థుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ .. ఈ తరానికి స్ఫూర్తి దాతగా నిలిచిన అబ్దుల్ కలామ్ ను తలచుకొని అంజలి ఘటించారు.