నేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’
మహాధర్నాలో పాల్గొన్న వైయస్ జగన్
22 Jun 2017 11:31 AM
విశాఖపట్నంః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సేవ్ విశాఖ మహాధర్నాలో పాల్గొన్నారు. వస్తూనే ధర్నా వేదిక వద్ద మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ నేతల భూకుంభకోణాలను నిరసిస్తూ జీవీఎంసీ ఎదుట వైయస్సార్సీపీ చేపట్టిన ఈ మహాధర్నాకు ప్రజలు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు.