వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కాసేపట్లో తూర్పుకు వైయస్ జగన్
12 Jun 2018 2:10 PM
తూర్పు గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కాసేటపట్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. వైయస్ జగన్కు స్వాగతం పలికేందుకు వైయస్ఆర్సీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. జననేతను కలిసేందుకు రాజమండ్రికి వేలాదిగా జనం తరలివస్తున్నారు. ఇవాళ సాయంత్రం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. l2003లో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి జిల్లా వాసులు హారతి పట్టి స్వాగతం పలికారు. మళ్లీ ఇప్పుడు వైయస్ జగన్కు స్వాగతం పలికేందుకు వైయస్ఆర్సీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు.