చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
14వ రోజు పాదయాత్ర ప్రారంభం
21 Nov 2017 10:34 AM
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 14వ రోజు పాదయాత్ర ఇవాళ ఉదయం ప్రారంభమైంది.కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం బేతంచర్ల మండలం గోరుగుట్ల నుంచి వైయస్ జగన్ పాదయాత్ర మొదలుపెట్టారు. ఉదయం 9 గంటలకు షైక్షావలీ దర్గాను చేరుకున్నారు.