రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ప్రధానమంత్రికి వైయస్ జగన్ బహిరంగ లేఖ
13 Oct 2016 1:44 PM
హైదరాబాద్)) ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. నల్లధనం వెల్లడికి సంబంధించి అంతా గోప్యం అని నిబంధనలు చెబుతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని వివరాలు తెలిసాయంటూ లీకులు ఇస్తున్నారని ..వీటి సంగతి తేల్చాలని నిలదీశారు. అంటే ఆ వెల్లడి చేసిన వ్యక్తి చంద్రబాబుకి బినామీ అయిఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో ఏ ఒక్కరూ తనపై విచారణ జరిపించలేరన్న నమ్మకంతో చంద్రబాబు ఉన్నారని, ఓటుకి కోట్లు కేసు విషయంలో అదే జరిగిందని వైయస్ జగన్ ఉదహరించారు. అందుచేత ఆదాయాన్ని వెల్లడించిన వారి పేర్లను వెల్లడించాలని, చంద్రబాబు మీద విచారణ జరిపించాలని వైయస్ జగన్ నేరుగా ప్రధానమంత్రిని కోరారు.