పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
నేత్రదాన శిబిరం ప్రారంభం
20 Jan 2018 4:05 PM
చిత్తూరు: వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో కొనసాగుతోంది. కొది సేపటి క్రితం ఏర్పేడులో వైయస్ఆర్సీపీ యువనేత కే. మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన నేత్రదాన శిబిరాన్ని వైయస్ జగన్ మోహన్రెడ్డి ప్రారంభించారు. నేత్రదానం చేసేందుకు ఈ సందర్భంగా 200 మందికి పైగా ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉండాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బియ్యం మధుసూదన్రెడ్డి, సీనియన్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్, ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు.