కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
నూతన సంవత్సర శుభాకాంక్షలు
30 Dec 2016 6:47 PM
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారందరికీ 2017 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివెరియాలని ఆయన ఆకాంక్షించారు.
క్యాలెండర్ల మార్పుతో పాటు కొత్త ఏడాదిలో తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో , దేశ ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పులకు దారి తీయాలని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని వైయస్ జగన్ కోరారు. ఈ మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.