మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్ నంద్యాల తొలిరోజు షెడ్యుల్
08 Aug 2017 12:24 PM
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ను పార్టీ కేంద్ర కార్యాలయం విడుదలల చేసింది. ఎన్నికల ప్రచారం 9వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట కు రైతునగరం నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. మొదటి రోజున ప్రచారం, రామకృష్ణానగర్, కానాల, హెచ్ఎస్ కోట్ల, బాబానగర్, ఎం.చింతకుంట్ల, జూలేపల్లి, పసురపాడు, శ్రీరాంనగర్, తేల్లపురి, రాయపాడు మీదుగా ఎస్.కల్లూరు వరకు జరుగుతుంది.
వైయస్ జగన్ ప్రచారానికి రానుండడంతో పార్టీశ్రేణుల్లో నూతనోత్సాహనం నెలకొంది. వైయస్ జగన్ నాయకత్వాన్ని బలపర్చేందుకు వైయస్సార్సీపీకి అండగా నిలిచేందుకు నంద్యాల ప్రజలు సిద్ధమయ్యారు. మోసపూరిత హామీలతో వంచించిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామని ప్రజలు అంటున్నారు. వైయస్సార్సీపీతోనే అభివృద్ధి సాధ్యమని, శిల్పాను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.