మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
దేవరపాళెం నుంచి ప్రజాసంకల్పయాత్ర
05 Feb 2018 10:55 AM
నెల్లూరు : వైయస్ జగన్ మోహన్ రెడ్డి 80వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఆయన నెల్లూరు రూరల్ మండలం దేవరపాళెం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ, పెనుబల్లి, సాల్మాన్పురం,ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం అన్నారెడ్డిపాలెం క్రాస్రోడ్డు వరకూ యాత్ర కొనసాగనుంది. అక్కడ ప్రజలతో ఆయన మమేకం అవుతారు. అనంతరం బుచ్చిరెడ్డిపాళెంలో బహిరంగసభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.