కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
అంబేడ్కర్కు వైయస్ జగన్ నివాళి
06 Dec 2017 11:44 AM
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బుధవారం అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. సమానత్వం పునాదులపై నిర్మితమైన భారత రాజ్యాంగం అన్ని వర్గాల అభ్యున్నతికి మార్గదర్శకంగా నిలిచిందని వైయస్ జగన్ తెలిపారు.