చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పార్థవరెడ్డి కుటుంబానికి అండగా ఉంటా
03 Jan 2018 3:16 PM
చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వీరాభిమాని చింతల పార్థవరెడ్డి నిన్న రాత్రి అకాల మరణం పొందారు. ఆయన మృతి పట్ల వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, ఓదార్చారు. పార్థవరెడ్డి పిల్లలు కార్తీక్, జయశ్రీలకు ధైర్యం చెప్పారు. పార్థవరెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.