గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ

హైదరాబాద్ః ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాజ్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో  కలిసి గవర్నర్ ను కలుసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్నివైఎస్ జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

Back to Top