కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
గుండెల్లో గూడు కట్టుకొన్నఆవేదన ఒకసారిగా బయట పడింది
03 Mar 2015 4:42 PM
గుంటూరు: పచ్చని పంట పొలాలతో కళ కళలాడాల్సిన పల్లె లు కన్నీరు పెడుతున్నాయి. రాజధాని కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుల్ని కదిలిస్తే ఆవేదన పొంగి వస్తోంది. రైతులకు అండగా ఉండేందుకు, వారిలో ధైర్యం నింపేందుకు, అసెంబ్లీ వేదికగా రైతుల తరపున పోరాటం చేసేందుకు..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజదాని ఎంపిక గ్రామాల్లో పర్యటించారు. అక్కడ రైతుల్ని, వ్యవసాయ కూలీల్ని పలకరించినప్పుడు గుండెల్లో గూడు కట్టుకొన్న ఆవేదన బయట పడింది.
స్థానికంగా ఉండే మల్లేశ్వరమ్మ అనే వితంతు మహిళ తన గోడును వెల్లబోసుకొంది. ఉన్న రెండెకరాల పొలాల్ని లాక్కొంటే, ఎదిగిన కూతుళ్లకు పెళ్లిళ్లు ఎలా చేయాలని ఆమె వాపోయింది. ఆరు నూరైనా భూమిని వదులుకొనేందుకు సిద్ధంగా లేమని ఆమె బోరుమంది. బాధ పడాల్సిన పని లేదని, బాధితులందరికీ అండగా ఉంటామని వైఎస్ జగన్ ఆమెను సముదాయించారు.
స్థానికంగా ఉండే మల్లేశ్వరమ్మ అనే వితంతు మహిళ తన గోడును వెల్లబోసుకొంది. ఉన్న రెండెకరాల పొలాల్ని లాక్కొంటే, ఎదిగిన కూతుళ్లకు పెళ్లిళ్లు ఎలా చేయాలని ఆమె వాపోయింది. ఆరు నూరైనా భూమిని వదులుకొనేందుకు సిద్ధంగా లేమని ఆమె బోరుమంది. బాధ పడాల్సిన పని లేదని, బాధితులందరికీ అండగా ఉంటామని వైఎస్ జగన్ ఆమెను సముదాయించారు.