పార్టీ ముఖ్య నేతలతో వైయస్ జగన్ భేటీ

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై నేతలతో చర్చించారు. వైయస్ఆర్ కుటుంబం, ఇంటింటికీ నవరత్నాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నాయి. 11 రోజుల్లో 38 లక్షల మంది వైయస్ఆర్ కుటుంబంలో చేరారు.

Back to Top