మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
పార్టీ ముఖ్యనేతలతో వైయస్ జగన్ సమావేశం
27 Jun 2017 10:52 AM
హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ప్లీనరీ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. జూలై 8,9 తేదీల్లో వైయస్సార్సీపీ జాతీయస్థాయి ప్లీనరీ సమావేశం జరగనుంది. విజయవాడ, గుంటూరు మధ్య నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా వైయస్సార్సీపీ ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నారు.