పార్టీ ముఖ్యనేతలతో వైయస్ జగన్ సమావేశం

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ప్లీనరీ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. జూలై 8,9 తేదీల్లో వైయస్సార్సీపీ జాతీయస్థాయి ప్లీనరీ సమావేశం జరగనుంది. విజయవాడ, గుంటూరు మధ్య నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా వైయస్సార్సీపీ ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నారు.

తాజా వీడియోలు

Back to Top