మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ జగన్ తో ఆత్మీయ సమావేశం
13 Jun 2016 11:14 AM
హైదరాబాద్ః వివిధ జిల్లాలకు చెందిన వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు లోటస్ పాండ్ లో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ను కలుసుకున్నారు. ఆత్మీయంగా సమావేశమయ్యారు. పార్టీ వ్యవహారాలు సహా అనేక అంశాలపై చర్చించారు.
వైయస్ జగన్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, కాకాని గోవర్థన్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఇతర నేతలు ధర్మాన కృష్ణదాస్, ఆనం విజయకుమార్ రెడ్డి, ఆళ్ల నాని తదితరులు ఉన్నారు.