‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం
పార్టీ ముఖ్య నాయకులతో వైయస్ జగన్ కీలక భేటీ
26 May 2016 10:02 AM
హైదరాబాద్: హైదరాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అద్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై నేతలతో చర్చించి ఖరారు చేయనున్నారు. జూన్ 11న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్లో ఖాళీ కానున్న నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో అసెంబ్లీ బలా బలాల రీత్యా వైయస్సార్సీపీకి ఒకటి లభించనుంది. దీంతో ఈ సమావేశంలో అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు.