కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
జాతీయ నేతల్ని కలుస్తున్న వైయస్ జగన్
09 Aug 2016 10:19 AM
న్యూఢిల్లీ)) ప్రత్యేక హోదా ను కోరుతూ జాతీయ పార్టీ నాయకుల్ని ప్రతిపక్ష నేత,
వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ కలుస్తున్నారు. ఉదయమే సీపీ ఐ పార్టీ జాతీయ
కార్యదర్శి రాజాను కలిశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవసరం అని, ఇందుకోసం
కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు కలిసి రావాలని ఆయన కోరారు. వైయస్ జగన్ వెంట
పార్టీ ఎంపీలు ఉన్నారు. మధ్యాహ్నం సీపీఎం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి అగ్ర
నేతల్ని కలవనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ని కలిసి వైయస్ జగన్
వినతి పత్రం అందించి వచ్చారు.