కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
25న ముస్లిం మైనారిటీ ముఖ్య నాయకుల సమావేశం
23 Oct 2017 6:18 PM
హైదరాబాద్ః పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ అధ్యక్షతన ఈనెల 25న ఉ. 11:30 గం.ల నుండి మ.1:00 గం.ల వరకు పార్టీ ''రాష్ట్ర ముస్లిం మైనార్టీ ముఖ్య నాయకుల సమావేశం'' పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి అంశాలమీద పార్టీ మేనిఫెస్టోను నిర్ణయించే బాధ్యతను నాయకులకు అప్పగిస్తారు. ముస్లిం, మైనార్టీ డిక్లరేషన్లో ఏమి ఉండాలి అనే అంశం మీద సూచనలు, సలహాలు ప్రజల నుంచి, ఆయా వర్గాల నుంచి తీసుకునే బాధ్యతను కూడా వారికి ఇవ్వనున్నారు.