లింగాయపాలెంలో బాధిత రైతులతో వైయస్ జగన్

అమరావతిః  వైయస్ జగన్ రాజధాని ప్రాంతం లింగాయపాలెం చేరుకున్నారు. వైయస్సార్సీపీ శ్రేణులు, రైతులు జననేతకు ఘనస్వాగతం పలికారు.మహానేత వైయస్ఆర్ విగ్రహానికి వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. రాజధాని పేరుతో చంద్రబాబు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వైయస్ జగన్  మండిపడ్డారు.  ఈ సందర్భంగా రైతుల కష్టాలపై వారినే అడిగి తెలుసుకుంటున్నారు.

Back to Top