కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రాష్ట్రపతికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ
27 Oct 2017 3:49 PM
శాసనసభకు హాజరు కాకూడదనే నిర్ణయానికి దారితీసిన పరిస్థితులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. ప్రధానంగా రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, అనైతికంగా మంత్రి పదవులను కట్టబెడుతున్న వైనాన్ని లేఖలో వివరిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగేందుకు ఈవిషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయిదు పేజీల ఈ లేఖలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ప్రజా ధనం లూటీ జరుగుతున్న తీరును కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు పార్టీ సమావేశం ఆమోదించిన తీర్మానాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు.