వైయస్ఆర్ జిల్లాలో జననేత పర్యటన

పులివెందుల: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్సార్‌ జిల్లా పులివెందులలో పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాలకు హాజరవుతారు. సాయంత్రం కడపలో ఎమ్మెల్యే అంజద్‌బాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు. శుక్రవారం మైదుకూరులో ముస్లిం పెద్దలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులోనూ పాల్గొంటారు. అలాగే రెండు రోజులపాటు పలు కార్యక్రమాల్లోనూ అధినేత పాల్గొంటారని ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి తెలిపారు.

Back to Top